మనం దేశంలో పండిస్తున్న వాణిజ్య పంటలలో ఒకటి పసుపు.. పసుపు తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఏడాది పొడవునా మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. అధిక లాభాలను కూడా పొందవచ్చు అందుకే ఎక్కువ మంది రైతులు పసుపు పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. పసుపు సాగు చేయాలనుకునే రైతులు పంట బాగా ఉండాలంటే ముందుగా విత్తన శుద్ధిలో జాగ్రత్తలు తీసుకోవాలి..దుంప తెగులు నుంచి కాపాడేందుకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి… పసుపులో వచ్చే దుంప తెగుళ్లు వాటి…
పూలల్లో గులాబీలకు ప్రత్యేక స్థానం ఉంది.. సువాసనలు వెదజల్లడంతో పాటుగా రకరకాల రంగుల్లో దొరుకుతాయి.. ప్రత్యేక ఈవెంట్స్ లలో వీటికి ప్రాధాన్యత ఉంటుంది.. అందుకే రైతులు వీటిని ఎక్కువగా సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలలో పండించే రోజా పూలకు మంచి గిరాకి ఉంది. ముఖ్యంగా పాలా హౌస్ పూలు సాగు చేసే రైతులు ప్రధాన ఎంపిక గులాబీనే. గులాబి సాగును రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కానీ చీడపీడల కారణంగా సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. జూలై…