Bus Fall Into Ditch: ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ప్రయాణికులతో నిండిన బస్సుకు ప్రమాదం జరిగింది. మార్చులా ప్రాంతం సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు కాలువలో పడింది. ఘటన సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన స్థలానికి ఎస్ఎస్పీ అల్మోరా చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం SDRF సంబంధించిన మూడు బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. దాంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందినట్లు అల్మోరా…
Road Accident: మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ లో మంగళవారం అత్యంత బాధాకరమైన ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్కు వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 6 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛతర్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి బాగేశ్వర్ ధామ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.…
బంగ్లాదేశ్ రాజధాని సమీపంలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 100 మందికి గాయాలయ్యాయి. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్గంజ్లోని భైరబ్ వద్ద మధ్యాహ్నం గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని చెబుతున్నారు.