టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీకి అభ్యర్థులు దొరకవడం లేదని విమర్శించారు. పెనమలూరు నియోజకవర్గానికి గ్రహణం పట్టుకుందని ఆరోపించారు. ఒక సంస్కారహీనుడిని వైసీపీ పెనమలూరు నియోజకవర్గానికి పంపించిందని మండిపడ్డారు. ప