ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. డే మ్యాచ్ కావడంతో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని, తర్వాతి ఇన్నింగ్స్లో దానికి అనుగుణంగా ఆడాలని భావించినట్లు అయ్యర్ తెలిపాడు. జట్టులో యువ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. వాతావరణ పరిస్థితులను మనం నియంత్రించలేమని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం అని చెప్పాడు. నేహాల్…