శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. వారం రోజులుగా పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. అదానీ వ్యవహారం, యూపీ సంభల్ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో.. సోమవారం కూడా ఉభయసభలు వాయిదా పడ్డాయి. దాంతో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన చేశారు. మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ…
Asaduddin Owaisi: నేడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్ లో భాగంగా బీజేపీపై తీవ్రస్థాయిలో ఒవైసీ విరుచుక పడ్డాడు. ఇందులో భాగంగా.. రాజ్యాంగం ముద్దుపెట్టుకుని చూపించే పుస్తకం కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజ్యాంగం ఒక ప్రతీక. ప్రతి సంఘం, మతం యొక్క అనుచరుల అభిప్రాయాలను ఇందులో చేర్చాలి. కానీ ఇక్కడ కేవలం నాలుగు శాతం ముస్లింలు మాత్రమే విజయం సాధించారు. నెహ్రూ చెప్పినది ఒకసారి చదవండి అని నేను చెప్పాలనుకుంటున్నాను. OBC కమ్యూనిటీకి చెందిన ఎంపీలు ఇప్పుడు…
NDA : జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత పార్లమెంటు తొలి సెషన్లో అధికార పార్టీ ఎంపీలతో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి.