టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ భారీ క్లాష్ లకు సిద్ధమవుతోంది. తాజాగా మెగా హీరో ‘మేజర్’ను ఢీ కొట్టబోతున్నట్టుగా ప్రకటించారు. మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ‘ఉప్పెన’ క్రియేట్ చేశాడు. ఈ బ్లాక్బస్టర్ మూవీతో గుర్తుండిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఇది 100 కోట్ల క్లబ్లో చేరింది. తరువాత ‘కొండపొలం’ సినిమాతో మరో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా “రంగ రంగ వైభవంగా”…
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘కొండపొలం’.. బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలై ఓబులమ్మ పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. కాగా, ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలకు దర్శకుడు క్రిష్ ‘కొండపొలం’ట్రైలర్ అప్డేట్ తో పుకార్లకు చెక్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్ను సోమవారం సాయంత్రం 3.33 గంటలకు విడుదల…
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టి, థియేటర్లు ఓపెన్ గానే వచ్చిన మొదటి పెద్ద సినిమా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఆ మూవీ సూపర్ హిట్ కాకపోయినా… జనాలు థియేటర్ల వరకూ ధైర్యంగా వెళ్ళడానికి కారణమైంది. దాంతో జనవరిలో వచ్చిన సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా అన్నట్టు ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. ఇక ఈ…