సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్, టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే. 2025 నవంబర్ 23న వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉండగా.. అనూహ్య రీతిలో పెళ్లికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. మొదట్లో స్మృతి తండ్రి అనారోగ్య కారణాల వల్ల వివాహం వాయిదా పడిందని వార్తలు రాగా.. ఆపై భారత జట్టు వైస్ కెప్టెన్ను పలాష్ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక డిసెంబర్ 7న పెళ్లి వాయిదా…
Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. ఆమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆమె చర్యలపై ప్రజలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి స్మృతి మంధాన తన ప్రియుడు పాలక్ ముచ్చల్ను నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరాల్సి…