T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో భారత్తో ఆడే మ్యాచ్లపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.. భారత్తో జరిగే గ్రూప్ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం గ్రూప్ A అర్హత సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒక వైపు భారత్కు లాభం చేకూరుతుండగా, మరోవైపు పాకిస్తాన్కు ఇది ఘోరమైన దెబ్బగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న…