Pakistan: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్, భారత్తో వాణిజ్యం రద్దు మొత్తంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ని కుదేలు చేస్తున్నాయి. పాక్ వ్యాప్తంగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల తర్వాత కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ కుప్పకూలింది. పాకిస్తాన్ బెంచ్మార్క్ ఇండెక్స్ KSE-30 ఏకంగా 7200 పాయింట్లు పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ని నిలిపేసింది. వరసగా రెండవ సెషన్లో భారీ నష్టాలను చవిచూసింది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల…
Stock Market : ముంబై నుండి కరాచీ వరకు స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. జనవరి నెలలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచిక సెన్సెక్స్ దాదాపు 1 శాతం పడిపోయింది. మరోవైపు, కరాజీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 100 ఒకటిన్నర శాతానికి పైగా క్షీణతను చూసింది.