శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం రాత్రిపూట దానిని ఉల్లంఘించి భారత్ పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. భారత సైన్యం దాడులను తిప్పికొట్టింది. పాకిస్తాన్ స్వయంగా దివాలా అంచున ఉన్న సమయంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1 బిలియన్ల సహాయాన్ని అందుకుంది. నిజానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా దారుణమైన స్థితిలో ఉంది. Also Read:Mrunal Thakur : ఆ క్షణం…