Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Padma Shri Award

Padma Shri Award News

    • షావుకారు జాన‌కి కీర్తి కిరీటంలో ప‌ద్మశ్రీ
      #టాప్ సినిమా న్యూస్

      షావుకారు జాన‌కి కీర్తి కిరీటంలో ప‌ద్మశ్రీ

      తొమ్మిది ప‌దుల వ‌య‌సులో నేటికీ తొణ‌క్క బెణ‌క్క హుషారుగా సాగుతున్న మేటి న‌టి షావుకారు జాన‌కి కీర్తి కిరీటంలో తొలి ప‌ద్మ అవార్డు చోటు చేసుకుంది. 72 సంవ‌త్సరాల న‌ట‌నాజీవితం గ‌డిపిన షావుకారు జాన‌కి వంటి మేటి న‌టికి ఇన్నాళ్ళకు, ఇన్నేళ్లకు ప‌ద్మశ్రీ‌ పుర‌స్కారం ల‌భించ‌డం ఆమె అభిమానుల‌కు ఆనందం పంచుతోంది. అయితే, చాలా ఆల‌స్యంగా జాన‌కికి ఈ అవార్డు ల‌భించింద‌ని కొంద‌రు ఆవేద‌న చెందుతున్నారు. జాన‌కి మాత్రం ఎప్పుడు వ‌చ్చింది అన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం…
    • పద్మ అవార్డు దుష్ప్రభావమా?… కంగనాపై సీనియర్ నటుడి కామెంట్స్
      #సినిమా న్యూస్

      పద్మ అవార్డు దుష్ప్రభావమా?… కంగనాపై సీనియర్ నటుడి కామెంట్స్

      బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్న తరువాత స్వాతంత్య్రం ‘భిక్ష’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ విషయంలో కంగనాపై ఫైర్ అయ్యారు. అలాగే కంగనాపై హైదరాబాద్ తో పాటు పలు చోట్ల కేసుకు కూడా నమోదు అయ్యాయి. ఈ వివాదం ఇంకా చల్లారలేదు. తాజాగా కంగనా స్వాతంత్య్రం భిక్ష అంటూ చేసిన…
    • కంగనా పై తుషార్‌ గాంధీ ఫైర్‌
      #జాతీయం

      కంగనా పై తుషార్‌ గాంధీ ఫైర్‌

      కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష అని అన్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం తీసు కొచ్చిన ఎందరినో అవమానించిందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. హేట్‌ స్పీచ్‌లకు ఆమె ప్రతినిధిలా తయా రైం దంటూ కంగనారనౌత్‌ పై ఎన్సీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. కంగనా పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆప్‌ నేతలు…
    • కంగనా పై వరుణ్‌ గాంధీ ఫైర్‌.. ఏం జరిగిందంటే..?
      #జాతీయం

      కంగనా పై వరుణ్‌ గాంధీ ఫైర్‌.. ఏం జరిగిందంటే..?

      ఎప్పుడు వార్తల్లో ఉండే కంగనా రనౌత్‌పై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ఆమె పై ధ్వజమెత్తారు. కంగనా ఎప్పుడు వివాదాలతోనే అంట కాగుతుందన్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఆమె పోస్టులు విద్వేష పూరితంగా ఉన్నాయని, వాట్సాప్‌, ట్విట్టర్‌ లాంటి ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు సైతం ఆమెను బ్యాన్‌ చేశారు. అయి తే ఆమెకు తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందజే సింది. దీనిపై ఇప్పటికే నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ మొదలు…
    • రాష్ట్ర‌ప‌తికి అరుదైన గౌర‌వం… చీరకొంగుతో దిష్టితీసిన జోగ‌తి…
      #Top Story

      రాష్ట్ర‌ప‌తికి అరుదైన గౌర‌వం… చీరకొంగుతో దిష్టితీసిన జోగ‌తి…

      2020 వ సంవ‌త్స‌రానికి గాను 148 మందికి ప‌ద్మా అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు.  ఈ కార్య‌క్ర‌మం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.  అనేక మంది సామాన్యులు ఈ అవార్డుకు ఎంపిక‌య్యారు.  అందులో ఒక‌రు క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన మంజ‌మ్మ జోగ‌తి ఒక‌రు.  ఈమె ట్రాన్స్‌జెండ‌ర్ విమెన్.  ఫోక్ డ్యాన్స‌ర్.  ప్ర‌సిద్ద జోగ‌మ్మ వార‌స‌త్వానికి ప్ర‌తినిధి.  క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడెమీకి అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌జెండ‌ర్ విమెన్‌గా ప్ర‌సిద్ధిపొందారు.   Read: తాలిబ‌న్ తుటాల‌కు ఎదురొడ్డి నిలిచిన…
    • డబ్బులకంటే శత్రువులే ఎక్కువ అంటున్న కంగనా రనౌత్!
      #సినిమా న్యూస్

      డబ్బులకంటే శత్రువులే ఎక్కువ అంటున్న కంగనా రనౌత్!

      బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ కు డబుల్ ధమాకా లభించింది. కొద్ది రోజుల క్రితమే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది కంగనా రనౌత్. తాజా సోమవారం రాష్ట్రపతి గౌరవనీయులు రామ్ నాథ్ కోవింద్ నుండి పద్మశ్రీ పురస్కారం పొందింది. భారత ప్రభుత్వం తనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని కంగనా తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన మనసులోని…
    ←12

తాజావార్తలు

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

  • Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్‌వర్క్ టార్గెట్‌గా అటాక్స్..

  • AA 22 : లవ్ లెటర్ లోడింగ్.. ప్రీ లుక్‌తోనే ప్రభంజనం

  • మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions