కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష అని అన్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం తీసు కొచ్చిన ఎందరినో అవమానించిందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుత
ఎప్పుడు వార్తల్లో ఉండే కంగనా రనౌత్పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆమె పై ధ్వజమెత్తారు. కంగనా ఎప్పుడు వివాదాలతోనే అంట కాగుతుందన్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఆమె పోస్టులు విద్వేష పూరితంగా ఉన్నాయని, వాట్సాప్, ట్విట్టర్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లు సైతం ఆమెను బ్యాన్ చే�
2020 వ సంవత్సరానికి గాను 148 మందికి పద్మా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది సామాన్యులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అందులో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజమ్మ జోగతి ఒకరు. ఈమె ట్రాన్స్జెండర్ విమెన్. ఫోక్ డ్యాన్స�
బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ కు డబుల్ ధమాకా లభించింది. కొద్ది రోజుల క్రితమే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది కంగనా రనౌత్. తాజా సోమవారం రాష్ట్రపతి గౌరవనీయులు రామ్ నాథ్ కోవింద్ నుండి పద్మశ్రీ పురస్కారం పొందింది. భారత ప్రభుత్వం తనను పద్మశ్రీ పురస