జీఎస్టీ రేట్ల తగ్గింపు పండుగ సీజన్లో భారత ఆటోమొబైల్ మార్కెట్ కు కొత్త ఊపు తెచ్చింది. అక్టోబర్లో కంపెనీలు అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచాయి. దేశంలో 5.2 లక్షలకు పైగా కార్లను విక్రయించాయి. మారుతి 242,096 వాహనాలను విక్రయించింది, గత సంవత్సరంతో పోలిస్తే 20% పెరుగుదల. నవరాత్రితో ప్రారంభమైన 40 రోజుల పండుగ సీజన్లో, 500,000 కంటే ఎక్కువ బుకింగ్లు వచ్చాయి. వాటిలో 4.1 లక్షల కార్లు డెలివరీ చేశారు. మహీంద్రా & మహీంద్రా తన అత్యధిక…