తెలంగాణలో ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం 81వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27న నిర్వహించనున్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ డాక్టర్. తమిళిసై సౌందరరాజన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీష్ రెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ అండ్ డీ ఛైర్మన్, డీఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అన్ని పీహెచ్డీ. డిగ్రీలు, PG/ M.Phil/ Ph.D బంగారు పతకాలు…