టెలికం సంస్థలు, ఓటీటీ సర్వీసుల విషయంలోనూ పోటీ పడుతున్నాయి.. జియో.. ఇప్పటికే దూసుకుపోతుండగా.. ఎయిర్టెల్ కూడా ఆ సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు తన యూజర్లకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది భారతీ ఎయిర్టెల్.. అసలే, ప్రతీ 28 రోజులకు రీఛార్జ్ కొందరికి ఇబ్బందిగా మారిన నేపథ్యంలో.. దీర్ఘకాల వ్యాలిడిటీని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ఆ సంస్థ.. ఆ ప్లాన్ రీచార్జ్ చేసుకునేవారికి శుభవార్త చెప్పింది… అయితే, ఇప్పటి వరకు ఉన్న రూ.2999 ప్లాన్ను సైలెంట్గా…