ఈ సంవత్సరం ప్రారంభంలో Oppo భారత్ లో K10 4G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. అయితే తాజాగా ఈ కంపెనీ దేశంలో కొత్త 5G వేరియంట్ని కూడా లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాబోయే స్మార్ట్ఫోన్ రెండర్లను భాగస్వామ్యం చేయడం ద్వారా టిప్స్టర్ పరికరానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆన్లైన్ లో పంచుకున్నా�