Char Dham Yatra 2025: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు చేపట్టే యాత్రే చార్ ధామ్ యాత్ర. ఈ యాత్రను ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా భావించడంతో ప�
JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉ�
TS Polycet 2024: 10వ తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించేందుకు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల కై ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం టీఆర్టీ-2023 నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది.. రాష్ట్ర వ్యాప్తం గా 5,089 టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది..అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను ఇవాళ విడుదల చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికార�