JEE Mains 2025: నేటి నుంచే JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు.
- నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షను జనవరి 22 నుంచి జనవరి 30 వరకు నిర్వహించారు. సెషన్ 1 కోసం దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభమై 22 నవంబర్ 2024 వరకు కొనసాగింది. దరఖాస్తు చేసిన విద్యార్థులకు 3 రోజుల ముందుగానే అడ్మిట్ కార్డులు జారీ చేయబడినాయి.
Also Read: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
JEE మెయిన్ 2025 సెషన్ 2 కోసం దరఖాస్తు ఎలా చేయాలన్న విషయానికి వస్తే.. మొదటగా jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్కి వెళ్లండి. అక్కడ హోమ్ పేజీలో ఉన్న JEE మెయిన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి. ఆపై మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడిని నమోదు చేయండి. అప్లికేషన్ ఫారమ్ను పూర్తిగా పూరించి, ఆ తర్వాత సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ ను సమర్పించండి.
Also Read: AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
ఇక JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష NTA ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 8 వరకు నిర్వహించబడుతుంది. అయితే, పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. పరీక్షా అడ్మిట్ కార్డ్ 3 రోజులు ముందు జారీ చేయబడుతుంది. గత సంవత్సరం సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 – 15 మధ్య నిర్వహించబడింది. విద్యార్థులు మరింత సమాచారం కోసం NTA విడుదల చేసిన నోటిఫికేషన్ను తనిఖీ చేయవచ్చు. సెషన్ 1 పరీక్షకు హాజరైన విద్యార్థులు కూడా సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!