JEE Mains 2025: నేటి నుంచే JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు.
- నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షను జనవరి 22 నుంచి జనవరి 30 వరకు నిర్వహించారు. సెషన్ 1 కోసం దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభమై 22 నవంబర్ 2024 వరకు కొనసాగింది. దరఖాస్తు చేసిన విద్యార్థులకు 3 రోజుల ముందుగానే అడ్మిట్ కార్డులు జారీ చేయబడినాయి.
Also Read: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
JEE మెయిన్ 2025 సెషన్ 2 కోసం దరఖాస్తు ఎలా చేయాలన్న విషయానికి వస్తే.. మొదటగా jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్కి వెళ్లండి. అక్కడ హోమ్ పేజీలో ఉన్న JEE మెయిన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి. ఆపై మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడిని నమోదు చేయండి. అప్లికేషన్ ఫారమ్ను పూర్తిగా పూరించి, ఆ తర్వాత సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ ను సమర్పించండి.
Also Read: AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
ఇక JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష NTA ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 8 వరకు నిర్వహించబడుతుంది. అయితే, పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. పరీక్షా అడ్మిట్ కార్డ్ 3 రోజులు ముందు జారీ చేయబడుతుంది. గత సంవత్సరం సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 – 15 మధ్య నిర్వహించబడింది. విద్యార్థులు మరింత సమాచారం కోసం NTA విడుదల చేసిన నోటిఫికేషన్ను తనిఖీ చేయవచ్చు. సెషన్ 1 పరీక్షకు హాజరైన విద్యార్థులు కూడా సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!