JEE Mains 2025: నేటి నుంచే JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు.
- నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.
JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షను జనవరి 22 నుంచి జనవరి 30 వరకు నిర్వహించారు. సెషన్ 1 కోసం దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభమై 22 నవంబర్ 2024 వరకు కొనసాగింది. దరఖాస్తు చేసిన విద్యార్థులకు 3 రోజుల ముందుగానే అడ్మిట్ కార్డులు జారీ చేయబడినాయి.
Also Read: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
JEE మెయిన్ 2025 సెషన్ 2 కోసం దరఖాస్తు ఎలా చేయాలన్న విషయానికి వస్తే.. మొదటగా jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్కి వెళ్లండి. అక్కడ హోమ్ పేజీలో ఉన్న JEE మెయిన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి. ఆపై మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడిని నమోదు చేయండి. అప్లికేషన్ ఫారమ్ను పూర్తిగా పూరించి, ఆ తర్వాత సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ ను సమర్పించండి.
Also Read: AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
ఇక JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష NTA ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 8 వరకు నిర్వహించబడుతుంది. అయితే, పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. పరీక్షా అడ్మిట్ కార్డ్ 3 రోజులు ముందు జారీ చేయబడుతుంది. గత సంవత్సరం సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 – 15 మధ్య నిర్వహించబడింది. విద్యార్థులు మరింత సమాచారం కోసం NTA విడుదల చేసిన నోటిఫికేషన్ను తనిఖీ చేయవచ్చు. సెషన్ 1 పరీక్షకు హాజరైన విద్యార్థులు కూడా సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?