దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ CEO మరియు వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. ఇది గోవా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చర్యల ఫలితంగా ఏర్పడింది. కేసు విషయాల్లోకి వెళ్తే.. గోవాలోని వినియోగదారుడు ప్రీతిష్ చంద్రకాంత్ ఘాడి ఓలా ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్లో సమస్యలు తలెత్తడంతో దానిని మరమ్మతుల కోసం కంపెనీకి అప్పగించాడు. అయినప్పటికీ, బైక్ను తిరిగి ఇవ్వకపోవడం మరియు సంబంధిత…
ఓలా ఎలక్ట్రిక్ తన తదుపరి జనరేషన్(మూడో జనరేషన్) ఎలక్ట్రిక్ స్కూటర్ను జనవరి 31, 2025న విడుదల చేయనుంది. మూడో జనరేషన్ ప్లాట్ఫారమ్పై కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరించబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో తీసుకురావాలని భావించిన కంపెనీ.. తన ప్రణాళికను మార్చుకుంది. ఈ కొత్త స్కూటర్లో అనేక ఫీచర్స్ పొందుపరిచినట్లు, పలు సవరణలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 3 ప్లాట్ఫారమ్లో…