ఏదైనా కంపెనీలో ఉద్యోగం అంటే ఐదంకెల జీతం.. వగేరా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఆయా కంపెనీల్లో ఖాళీలు ఉంటే వాంటెడ్ పోస్టులు అంటూ ప్రకటనలు ఇస్తారు. ఇదేంటో గానీ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం వింతైన జాబ్ ఆఫర్ చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది.