అధర్వ, నిమిషా సజయన్ హీరో, హీరోయిన్లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, సురేష్ కొండేటి నిర్మాతగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ”. “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ, విడుదలైన మూడు రోజులకే 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న, డబ్బింగ్ సినిమాల్లో పెద్ద విజయాన్ని…
My Baby : తమిళంలో రీసెంట్ గా వచ్చిన డిఎన్ ఏ మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమాను మై బేబి పేరుతో ఎస్. కె. పిక్చర్స్ ద్వారా ఈనెల 11న సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేసిన సురేష్ కొండేటి ఇప్పుడు ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం…
నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. Also Read:Kajol:…
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే.. మాలీవుడ్పై టాలీవుడ్కు కూసింత ప్రేమ ఎక్కువ. అందుకే అక్కడ ముద్దుగుమ్మలకు ఇక్కడ పెద్ద పీట వేస్తుంది. ఎంతో మంది కేరళ కుట్టీలు తమ స్టన్నింగ్ లుక్స్, హెయిర్ స్టైల్స్తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు… చేస్తున్నారు. అయితే టీటౌన్లో నటించకుండానే.. క్రష్ బ్యూటీలుగా మారిపోయారు కొందరు. విజయ్, సూర్య లాంటి స్టార్ట్స్ తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయకపోయినా.. ఇక్కడ వీరికున్న క్రేజ్… ఫ్యాన్స్, మార్కెట్ ఏర్పడేలా చేసింది. అలాగే తెలుగులో…
Karthik Subbaraj strong counter to a journalist about Nimisha Sajayan: ఓ తమిళ జర్నలిస్ట్ అడిగిన అర్ధంలేని ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో నిమిషా సజయన్ లుక్పై ఒక జర్నలిస్ట్ కొన్ని కామెంట్స్ చేశారు. వ్యాఖ్యానించాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో రాఘవ లారెన్స్ పక్కన ఈ మలయాళ నటి నటించింది. ఇటీవల చెన్నైలో జరిగిన జిగర్తాండ డబుల్ ఎక్స్ సక్సెస్మీట్లో నిమిషా సజయన్ లుక్పై…
మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తున్నాయి. ఆ చిత్రాల నిర్మాత ఒక్కరే కావడంతో ఒకేసారి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ను ఇచ్చేశారు. ఫహద్ ఫాజిల్ హీరోగా మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంథో జోసెఫ్ మాలిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రజలు ఆరాధించే నాయకుడు సులేమాన్ గా ఫహద్ నటిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు మహేశ్ నారాయణన్…