టి20 వరల్డ్ కప్లో తొలి సెమీఫైనల్ ఈరోజు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 169 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రోటీస్ తరఫున మార్కో జాన్సెన్ 30 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రెండవ…