Virender Sehwag: పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక హోమ్ గ్రౌండ్ పల్లెలెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ ముందు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ మ్యాచ్ పాక్కు డూ ఆర్ డైగా మారనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్లో కేవలం పాయింట్స్ మాత్రమే కాదు.. నెట్ రన్రేట్ సైతం పెంచాలి. అప్పటికే న్యూజిలాండ్ +1.390 రన్రేట్తో బలంగా ఉంది. కానీ.. పాకిస్థాన్ మాత్రం -0.461తో చాలా వెనకబడింది. ఈ కారణం చేత ఈ మ్యాచ్లో…