Home
New Song
New Song News
-
Vishwambhara: కీరవాణి ఉండగా భీమ్స్ స్పెషల్ సాంగ్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు. -
Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్
Lakshmi Narasimha : నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా పరిశ్రమలో ‘నట సింహం’గా పేరు తెచ్చుకున్న హీరో. బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను అభిమానులకు మరపురాని అనుభవంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన బ్లాక్బస్టర్ చిత్రం లక్ష్మీ నరసింహా (2004) రీ-రిలీజ్తో అభిమానులకు సందడిని మళ్లీ తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 7, 2025 నుంచి 4K ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రీ-రిలీజ్ను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా… -
Vijay Devarakonda Liger: అనన్య, విజయ్ దేవరకొండ హాట్ ప్రమోషన్.. క్యాప్షన్ ఇచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి అనన్య పాండే , సౌత్ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తమ ‘లిగార్’ చిత్రం కోసం లైమ్లైట్లో ఉన్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. ప్రమోషన్ కోసం రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రంలోని కొత్త పాటను ప్రమోట్ చేయడానికి ఇద్దరూ నేరుగా చండీగఢ్ చేరుకున్నారు. ‘లిగర్’ సినిమాలోని కొత్త పాట ‘కోకా 2.0’ త్వరలో రాబోతోంది. ఈ పాటను ప్రమోట్ చేయడానికి అనన్య , విజయ్ దేవరకొండ… -
శ్రీకాంత్ విడుదల చేసిన ‘పాయిజన్’ మూవీ మ్యాడ్ సాంగ్!
రమణ హీరోగా రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక నిర్మిస్తున్న సినిమా ‘పాయిజన్’. సిఎల్ఎన్ మీడియా బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు డి. జె. నిహాల్ స్వరపరిచిన మ్యాడ్ సాంగ్ ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పాయిజన్’ మూవీలోని మ్యాడ్… -
రెహ్మాన్, గుల్జార్ వినిపించిన భరతమాత సందేశం…. ‘మేరీ పుకార్ సునో’!
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో ‘జయహో’ పాటకిగానూ రెహ్మాన్ తో పాటూ ఆస్కార్ అందుకున్నాడు బాలీవుడ్ లిరిసిస్ట్ గుల్జార్. ఆయన మరోసారి ‘ఏఆర్’తో చేతులు కలిపాడు. వారిద్దరూ సృష్టించిన అద్భుత గీతం ‘మేరీ పుకార్ సునో’ శుక్రవారం విడుదలైంది. తమ పాట, పుడమి తల్లి మనకు వినిపిస్తోన్న సందేశమని, రెహ్మాన్ అన్నాడు. కరోనా మహమ్మారి కకావికలం చేస్తోన్న ప్రస్తుత కాలంలో, భరతమాత తన బిడ్డల గొంతుక ద్వారా, అందరికీ ఆశని… నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసిందని… అదే…
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!