ప్రతి నెల మాదిరిగానే మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వంట గ్యాస్, ఆర్థిక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాధారణ ప్రజల దినచర్య, బడ్జెట్ను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. మార్చి 1 నుండి కొత్త రూల్స్ వంట గ్యాస్ ధరలు, రైలు ప్రయాణం, మొబైల్ ఫోన్ వినియోగ నిబంధనలను ప్రభావితం చేస్తాయి. Also Read:Khawaja Asif: పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి సంచలన…