ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి.. పాత వాటితో కొత్త సమస్యలు వస్తున్నాయంటే.. వాటిని అధిగమించడానికి కొత్త దారులను వెతుకుతోంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్).. ఇప్పుడు షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్)లపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది… డాట్ తీసుకొచ్చిన ఈ నయా రూల్ ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా సహా టెలికాం ఆపరేటర్లకు అందరికీ వర్తించనుంది.. ఇంతకీ ఎస్ఎంఎస్లపై కొత్త రూల్ అంటే.. మొత్తంగా ఎస్ఎంఎస్లు ఆపేస్తారా ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం…