హ్యుందాయ్ తన ప్రముఖ మైక్రో-ఎస్యూవీ అయిన ఎక్స్టర్ అప్డేటెడ్ 2026 మోడల్ను భారత్ లో విడుదల చేసింది. టాటా పంచ్కు పోటీగా ఉన్న ఈ కారులో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. దీని ధరలు రూ. 5.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కాగా, టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ ధర రూ.9.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. Hyundai Exter భారతదేశంలో అత్యంత పాపులర్ మైక్రో SUVలలో ఒకటిగా నిలిచింది. Also Read:TMC Manifesto: టీఎంసీ మేనిఫెస్టో విడుదల..…
భారతదేశంలో MINI Cooper S Victory Edition (లేదా MINI Cooper 1965 Victory Edition) విడుదలైంది. ఇది పరిమిత సంఖ్యలో (లిమిటెడ్ ఎడిషన్) అందుబాటులో ఉంది. ఇది 1965 మాంటే కార్లో ర్యాలీ విజేత MINI Cooper Sను స్మరించుకునే స్పెషల్ ఎడిషన్. ఈ కారు కోసం తయారీ సంస్థ ఇటీవల ప్రీ-బుకింగ్లను ప్రారంభించింది. తయారీదారు ఈ ఎడిషన్ను పరిమిత సంఖ్యలో యూనిట్లలో అందిస్తున్నారు. డీలర్షిప్లలో ప్రీ-బుకింగ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎడిషన్ ప్రత్యేకమైన JCW…
బీఎండబ్ల్యూ ఇండియా తన అత్యంత పవర్ఫుల్ M2 వెర్షన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదే BMW M2 CS. ఇది మార్చి 2026లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది CS బ్యాడ్జ్తో వచ్చిన రెండవ మోడల్ (మొదటిది M4 CS, 2024లో లాంచ్ అయింది). ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడంతో భారతదేశానికి కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అలాట్ చేశారు. ఎంతో మంది ఎంథూజియాస్ట్లు దీని కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కారు శక్తివంతమైన…
Tata Sierra Price: టాటా సియెర్రా (Tata Sierra) గురించి కార్ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో టాటా మోటార్స్ ఇప్పటికే, కార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన ధర, ఇతర కార్ మేకర్స్ ఛాలెంజ్ విసురుతోంది. మిడ్ సైజ్ ఎస్యూవీగా వస్తున్న సియెర్రా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్కు పోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం, సియెర్రా బేస్ మోడల్ ధరను రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. ఈ…
హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్లు, నిలువు క్వాడ్-బీమ్ LED…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. లేటెస్ట్ ఫీచర్స్, అధిక రేంజ్ కారణంగా ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఐదు కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. టాటా నుంచి ఎంజీ మోటార్స్ వరకు కొత్త ఈవీ కార్లను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. Also Read:Lufthansa Airlines: శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు…