నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్ల�
ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూసిన వారు ఎవరూ కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. త్రీడీ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని విజువల్స్ అదిరిపోయాయి అని కామెంట్లు కూడా చేస్తున్నారు.2డీలో నాసిరకం థియేటర్ లో ఈ సినిమాను చూసిన వాళ్లు మాత్రం ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదని లేదని చెబుతున్నారు. అయి�