Home
Neet Ug 2026
Neet Ug 2026 News
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
Abhijeet Dipke: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష సరికొత్త మలుపు తిరిగాయి. వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక ఉపవాస దీక్ష మంగళవారానికి 10వ రోజుకు చేరుకోగా.. సోషల్ మీడియాలో మాత్రం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తింటున్న ఆహారానికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా… -
NEET Exam: నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
NEET Exam: నీట్ రీ-ఎగ్జామ్ రేపు జరగబోతోంది. అయితే, వివాదాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, నాగ్పూర్కు చెందిన ఒక విద్యార్థికి దేశం బయట వేల కిలోమీటర్ దూరంలోని యూఏఈ రాజధాని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడంపై విమర్శలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) క్లారిటీ ఇచ్చింది. విద్యా్ర్థి తన రిజిస్టర్ లాగిన్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని మార్చుకున్నారని వెల్లడించింది. పరీక్షా కేంద్రాన్ని మార్చాలని అభ్యర్థి నుంచి వచ్చని అభ్యర్థన మేరకు… -
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
NEET UG 2026 Re-Exam: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 29న దేశవ్యాప్తంగా నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామినేషన్ను నిర్వహించడానికి సర్వసిద్ధం చేస్తోంది. అయితే, ఈ పరీక్ష జరగడానికి ముందే ఎన్టీఏ నిర్వహణా లోపాలపై మరో సరికొత్త వివాదం చెలరేగింది. ఎన్టీఏ చేసిన ఒక భారీ పొరపాటు కారణంగా నాగపూర్కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థికి ఏకంగా యూఏఈ (UAE) లోని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షకు కేవలం కొద్ది రోజుల… -
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ను భారత్లో తాత్కాలిక బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్ష, దాని తర్వాత ప్రశ్నాపత్రం లీకులు, తప్పుడు ప్రచారం, మోసాలనున అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవల్ని భారత్లో పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిఫారసుల మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే… -
NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
NEET UG Re-Exam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' (NEET) పరీక్షల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ రీ-ఎగ్జామ్ (NEET UG Re-exam) జరగనున్న తరుణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) తాత్కాలికంగా దేశవ్యాప్త ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా రీ-టెస్ట్… -
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
NEET UG 2026: జూన్ 21న జరగనున్న నీట్ (యూజీ) పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అధికారికంగా రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎన్టీఏ పరీక్ష సమయం, విద్యార్థులకు అనుకూలంగా కొన్ని కీలక మార్పులు చేయడంతో ఈసారి నీట్… -
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
NEET: జూన్ 21న జరుగనున్న NEET-UG 2026 రీ-టెస్ట్ కోసం భారత వైమానిక దళం (IAF) రంగంలోకి దిగింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాలను సురక్షితంగా తరలించేందుకు Mi-17 హెలికాప్టర్లు, ఇతర వైమానిక వనరులను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను నిర్ణీత 18 ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ కేంద్రాలకు, పరీక్షా కేంద్రాలకు సకాలంలో సురక్షితంగా తరలించేందుకు ఐఎఎఫ్ సహకరించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పరీక్ష రద్దుకు దారితీసిన అక్రమాలు పునరావృతం… -
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను పూర్తిగా ఖండించింది. ఈ వదంతులు పూర్తిగా అవాస్తవమని, విద్యార్థులను మోసం చేయడానికి కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని NTA తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, మెసేజింగ్ యాప్లలో NEET రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం ముందుగానే లభిస్తుందని, విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో NTA స్పందించింది. ఈ తరహా సందేశాలను నమ్మవద్దని విద్యార్థులు,… -
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ (యూజీ)-2026 పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించేందుకు రీఫండ్ పోర్టల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎన్టీఏ జారీ చేసిన నోటీసు ప్రకారం, నీట్ (యూజీ) రిజిస్ట్రేషన్ పోర్టల్లో రీఫండ్ ఆప్షన్ను తెరిచారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయి, రీఫండ్ లింక్పై క్లిక్ చేసి తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించవచ్చు. చివరి గడువు: మే 27,… -
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
Rahul Gandhi: నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన విమర్శలను పెంచారు. వరసగా రెండో రోజు కూడా ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పదే పదే విఫలమవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీక్ విషయంలో విద్యా మంత్రి రాజీనామా చేయాలని కోరారు. 22 లక్షల మంది నీట్ విద్యార్థులు మోసపోయారని అన్నారు. ప్రధాని విద్యాశాఖ…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!