Uttarpradesh : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు వార్నింగ్లు ఇచ్చారు. అతని మాటలు నేరస్తులలో భయాన్ని కూడా కలిగిస్తాయి.
NCRB Data: దేశంలో నేరాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. కోట్ల కొద్ది కేసులు పరిష్కారం కాకుండా కోర్టుల్లోనే పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికే నేరాలు చేసిన వాళ్లతో జైళ్లన్నీ నిండుకున్నాయి.
మితిమీరిన వేగం కొన్నిసార్లు.. నిర్లక్ష్యం మరికొన్నిసార్లు.. ఎంతోమందిని రోడ్డు ప్రమాదాల రూపంలో పొట్టనబెట్టుకుంటూనే ఉంది… భారత్లో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలుపోగొట్టుకుంటున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలు చెబుతున్నాయి… 2021లో జరిగిన రోడ్�
దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై వేధింపులు, అత్యాచారాలు.. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది… దేశంలో ఏ నగరాల్లో ఏంటి పరిస్థితి.. మహిళలపై నేరాలు ఎలా జరుగుతున్నాయో పేర్కొంటూ నివేదిక విడుదల చేశారు.. ఆ నివేద�