బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి నియంత్రణలేని క్రిఫ్టోకరెన్సీని ఏ దేశం కూడా ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు. క్రిఫ్టోకరెన్సీని వినియోగిస్తున్నప్పటికీ అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో దీనిపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఎల్సాల్వెడార్ దేశం క్రఫ్టోకరెన్సీని అధికారికంగా గుర్తించి సంచలనంగా మారింది. ప్రస్తతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే మాయం అవుతుందని, బిట్కాయిన్ రూపంలో కరెన్సీ చలామణి కావడం ఖాయమని ఎల్సాల్వెడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె పేర్కొన్నారు. Read: ఐఎన్ఎస్ ఖుక్రీ: 32…