మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య.. దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకి హాజరయ్యారు. అయితే, ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆంమె అలెర్జీతో బాధపడుతున్నారు. అయినప్పటికీ గంగా నదిలో
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ప్రభుత్వాలు మారే కొద్ది కొత్త చట్టాలు వస్తున్నాయి.. అయిన కూడా మహిళలు, యువతులు, చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. నిన్న బోరబండ లో జరిగిన ఘటన మరువక ముందే ఇప్ప�
రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలో HP పెట్రోల్ పంపులో పెట్రోల్ కోసం ముగ్గురు యువకులు ఒకే బైక్ పై వచ్చారు. అక్కడే వున్న బాయ్ వచ్చి వారి బైక్ లో పెట్రోల్ పోసాడు.