Nandamuri Taraka Ratna: స్పృహతప్పి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.. ఆయనకు స్టెంట్ వేసినట్టు తెలిపారు.. ఆయన ప్రస్తుతం స్సృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది. కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. తీవ్ర అస్వస్థతకు గురై.. స్పృహతప్పి పడిపోయారు.. వెంటనే అప్రమత్తం అయిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన్ను.. ఆస్పత్రికి తరలించారు.. అయితే, ఆస్పత్రికి వెళ్లే సరికి ఆయన…