Yashwant Pendharkar : వికో కంపెనీ చైర్మన్ యశ్వంత్ కేశవ్ పెంధార్కర్ వయోభారంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సివిల్ లైన్స్ నివాసంలో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 85 ఏళ్లు.
Maharashtra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటోల్లోని సోంఖంబ్ గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.