Delhi Water Crisis : ఢిల్లీలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి 170 మంది పోలీసులు, పీసీఆర్ వ్యాన్లు, పెద్ద సంఖ్యలో బైక్లు.. మునక్ కెనాల్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు గురువారం ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
Delhi : రాజధాని ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలోని మునాక్ కెనాల్లో మునిగి ముగ్గురు చిన్నారులు బుధవారం మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు స్నానానికి కాల్వలోకి ప్రవేశించారని, అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారని అంచనా వేస్తున్నారు.