ముంబైలో మరోసారి సైబర్ మోసం సంచలనం రేపింది. బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ పేరును దుర్వినియోగం చేస్తూ, నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక మహిళా న్యాయవాదిని రూ.5 లక్షల వరకు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్లి ప్రాంతానికి చెందిన షబ్నం మొహమ్మద్ హుస్సేన్ సయ్యద్ అనే న్యాయవాది ఈ మోసానికి గురయ్యారు. జూన్ 2025లో ఇంటర్నెట్లో నేహా కక్కర్ ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొంటూ వచ్చిన వీడియోలు,…
Eknath Shinde : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేరు మీద నకిలీ సంతకాలు, స్టాంపులు వాడుతున్న ముఠాపై సోదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.