India vs England: వెస్టిండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు సెమీఫైనల్ టికెట్ అందించిన సంజు శాంసన్, ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లోనూ అదే ఫామ్ను కొనసాగించాడు. “తర్వాత ఏమిటి?” అని ప్రశ్నించిన విమర్శకులకు తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. కేవలం 11 పరుగుల దూరంలో సెంచరీ చేజారినప్పటికీ, అతను ఆడిన 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. READ ALSO: India vs…