ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరోనా నియంత్రణ మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాకుండా పాఠశాలల్లో ఎలాంటి క్రీడలు నిర్వహించవద్దని సూచించింది. విద్యార్థులు గూమిగూడకుండా టీచర్లు చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. Read Also: ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. లిస్ట్ ఇదే కరోనా నేపథ్యంలో పాఠశాల…