ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఇటీవల భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం జరిగిన ఈ షోకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్లు హాజరయ్యారు. �