భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జూ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
India-Maldives Relations: భారత్తో కొనసాగుతున్న వివాదం మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్సి) పార్టీ ఓడిపోయింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు.