Maldives: భారత్- మాల్దీవుల మధ్య వివాదం.. చైనా పర్యటనకు అధ్యక్షుడు ముయిజ్జూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Mohammad Muizzu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు. ఇది ఆయనకు మొదటి విదేశీ పర్యటన’.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జూ వెళ్లారు. అధ్యక్షుడు ముయిజ్జూతో పాటు మాల్దీవుల ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా చైనాకు వెళ్లింది. కాగా, మాల్దీవుల( Maldives ) అధ్యక్షుడు ముయిజ్జు వారం రోజుల పాటు చైనా పర్యటనలో ఉండనున్నారు.
Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్కు కొత్త ఆరోగ్య సమస్య.. ఐపీఎల్ 2024కు దూరం!
Also Read
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
అయితే, భారతదేశంతో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యల అంశాన్ని భారత హైకమిషన్ లేవనెత్తడంతో ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది. మాల్దీవులకు ( Maldives ) ప్రత్యామ్నాయ పర్యాటక కేంద్రంగా కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ను చూపేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మాల్దీవుకు చెందిన మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు.
Read Also: Warangal: ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి ధరలు తగ్గించారని రైతన్న ఆగ్రహం..
కాగా, మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలు భారతదేశంలో విమర్శలకు దారితీశాయి. పలువురు ప్రముఖులు మాల్దీవులకు వెళ్లకుండా దేశీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కొంత మంది భారతీయులు మాల్దీవులకు (Maldives ) తమ షెడ్యూల్డ్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారనే విషాయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!