నేషనల్ క్రష్ రష్మిక సౌత్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న రష్మిక, నార్త్ లో కూడా జెండా పాతాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ తో నటించినా కూడా రష్మిక బాలీవుడ్ కెరీర్ లో ఊపు రావట్లేదు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఆశలు అన్నీ ‘మిషన్ మజ్ను’ సినిమాపైనే ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా…
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్తో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం “మిషన్ మజ్ను” విడుదల తేదీ ఖరారైంది. మేకర్స్ వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి మంచి ప్లాన్ వేశారు. 2022 మే 13న ‘మిషన్ మజ్ను’ సినిమా విడుదల తేదీగా లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం…