హనుమాన్ సినిమాతో ఫ్యాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తేజా, ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి, ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ ఈ సినిమా ఒక వారం వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా అధికారిక సమాచారం రాలేదు, కానీ సెప్టెంబర్…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ కు ఏర్పరచుకున్నాడు. ప్రస్తుత్తం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ‘మిరాయ్’ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. హిందీ లో ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. Also Read : Pawan…
Mirai : యంగ్ హీరో తేజసజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. ఈసారి కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో మూవీని వాయిదా వేస్తారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 5న అనుష్క నటించిన ఘాటీ మూవీతో పాటు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్…
చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ను షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు, ఇటు హీరో తేజాకు నార్త్ బెల్ట్లో మాంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో…
చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా…
Mirai : ఈ నడుమ కథల్లో కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాల జోలికి పోకుండా.. అటు నేటివిటీ కథలు.. లేదంటే జానపథ కథలు.. లేదంటే సోషియో ఫాంటసీ కథలను ఎంచుకుంటున్నారు. చాలా వరకు సోషియో ఫాంటసీ కథలు జనాలకు నచ్చుతున్నాయి. గతంలో వచ్చిన నిఖిల్ నటించిన కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు యంగ్ హీరో తేజా సజ్జా కూడా ఇలాంటి సినిమానే చేస్తున్నాడు. అదే…