US-Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఓవైపు ఇరాన్, మరోవైపు అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు రోజు రోసజుకూ పెరగుతున్నాయి. తాజాగా అమెరికా ఇరాన్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై విరుచుకు పడింది. ఈ దాడిలో ఏకంగా 5,000 పౌండ్ల బరువున్న బంకర్-బస్టర్ బాంబులను (Bunker-buster bombs)…
YS Jagan: గల్ఫ్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను వెంటనే వెనక్కి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మధ్య పాశ్చ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జగన్.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరుక్కుపోయారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉపాధి కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత…