ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఐదు టెస్ట్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 జరుగుతోంది. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇరు జట్లలో బెస్ట్ ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును…