Amaravati Fire Incident: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపగా.. దీనిపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. అయితే, ఈ అగ్నిప్రమాదం ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తుళ్లూరు మండలం రాయపూడిలో మెగా ఇంజినీరింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పది కోట్ల విలువైన పైపులు ఈ ఘటనలో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని భావించిన ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. దీంతో పోలీసులు…