ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడో టెస్ట్ జరుగుతోన్న సమయంలో టీమిండియాకు బిగ్షాక్ తగిలింది.. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. రాజ్కోట్ టెస్ట్ నుండి వైదొలిగాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో ఉండటానికి అశ్విన్ రాజ్కోట్ నుండి చెన్నైకి తిరిగి వెళ్లాల్సి వచ్చింది..
ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్ని వచ్చింది. ఓ ప్రయాణికుడికి హెల్త్ ఇష్యూ రావడంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు.
ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు ల్యాండింగ్లో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Indigo Flight: ఢిల్లీకి కేరళలోని కొచ్చిన్ నుంచి ఇండిగో విమానం బయలుదేరింది. కానీ విమానంలోని ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించడంతో విమానాశ్రయ అధికారులు భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
108 services not working due to technical probelem: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం కలిగింది. సర్వర్లో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఏపీలోని 108, ఇతర అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పనిచేడం లేదని 108, 104 సర్వీసెస్ అడిషనల్ సీఈవో ఆర్. మధుసూదన రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ కావాల్సిన వారు, వైద్య సాయం కోసం అంబులెన్స్ సర్వీస్ కావాలంటే 104(1) కి ఫోన్ చేయాలని ఏపీ…