Medaram Jathara: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతరగా ప్రసిద్ధి చెందిన గిరిజన కుంభమేళా.. సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగిసింది.
Medaram Jathara: నాలుగు రోజులుగా జరుగుతున్న మేడారం మహాజాతర తుది దశకు చేరుకుంది. ఈరోజు అమ్మవారి రాకతో జాతర ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం పూజారులు పొలాల్లోకి వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు.
మేడారంలో సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ముఖ్యమంత్రి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ర�
CM Revanth Reddy: మేడారం మహా జాతరకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు.
Medaram Jathara: ములుగు జిల్లాలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరకు రూ. 110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.
TSRTC: హైదరాబాద్ నగరంలో బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం
Helicopter for Medaranjatara:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించే విగ్రహ రహిత జాతర. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరగనుంది.