Virat kohli : ఐపిఎల్లో సోమవారం (ఏప్రిల్ 17) రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించబడింది.
భారత జాతీయ రంజీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లకు అలాగే డొమెస్టిక్ కెరియర్ లో 40 మ్యాచ్ లకు పైగా ఆడిన ఆటగాళ్లకు ఇక నుండి ఒక్కో మ్యాచ్ కు 60,000 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అండర్ 23 ఆటగాళ్లకు 25,000 వేలు, అండర్ 19 ఆటగాళ్లకు 20,000 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.…