మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంటుంటారు. అంటే తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, భక్తి కలిగి ఉండాలని చెబుతుంటారు.
బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు.
ఇటీవల జరిగిన ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో 8 ప్రశ్నలు వచ్చినట్లు గుర్తించిన TSLPRB వాటిని తొలగించినట్లు పేర్కొంది. అభ్యర్థులకు ఆ 8 ప్రశ్నలకు 8 మార్కులను కలిపింది. కాగా ఇప్పటివరకు మొత్తం 200 మార్కుల్లో 60(30 శాతం) మార్కులు వస్తే తర్వాతి దశకు క్వాలిఫై చేసేవారు. కానీ 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున ప్రిలిమ్స్ 52 మార్కులు వచ్చినా క్వాలిఫై చేయనున్నారు. ఎస్సై ప్రాథమిక పరీక్షలో దొర్లిన కొన్ని తప్పులు కొందరు అభ్యర్థుల పాలిట వరంగా మారునుంది.…