టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నడూ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆడలేదన్నాడు. మ్యాచ్లో జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని, ఓటమి భయం కూడా కలిగిందని నిజాయితీగా చెప్పాడు. నిజం చెప్పాలంటే ఓ సమయంలో సుస్సు పడిందని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు. బుధవారం అఫ్గానిస్థాన్తో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండో సూపర్ ఓవర్లో…